Saturday, 24 May 2025 03:02:37 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్ : కేజ్రీవాల్

Date : 05 November 2022 09:47 PM Views : 915

జై భీమ్ టీవీ - జాతియం / : బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటే.. ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలపై ఉన్న కేసులను తొలగిస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఈ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి పేరును కేజ్రీ వెల్లడించలేదు.‘ఆప్ను వీడితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్న ఆఫర్ను మనీష్ సిసోడియా తిరస్కరించిన తర్వాత వారు నన్ను సంప్రదించారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీచేయకుండా తప్పుకుంటే సిసోడియా, సత్యేంద్ర జైన్లపై ఉన్న కేసులను ఎత్తేస్తామని ఆఫర్ చేశారు. బీజేపీ నేరుగా సంప్రదించదు. సొంత పార్టీ నేతల ద్వారనే ఈ ఆఫర్ వచ్చింది’’ అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని ఎంసీడీ సహా గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయాందళనలో బీజేపీ ఉన్నట్లు కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్కు ఐదు కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :